మొట్ట మొదటి సరిగా తెలివిషన్ చరిత్రలో మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యాతగా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఆ కార్యక్రమమే "మీలో ఎవర...
మొట్ట మొదటి సరిగా తెలివిషన్ చరిత్రలో మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యాతగా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఆ కార్యక్రమమే "మీలో ఎవరు కోటీశ్వరుడు".
లక్షలాది అభిమానులు, క్షమించాలి కోట్లాది అభిమానులు ఈ కార్యక్రమాన్ని చూడటానికి వువ్విలు వూరుతున్నారనుకుంటాను.
దీనికే కింగ్ నాగార్జున కూడా వ్యాఖ్యాతగా నిర్వహించారు. అది చాల పెద్ద విజయవంతం అయింది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి దీనిని ఏ రేంజ్ కి తీసుకెళ్తాడో చూడాలి.
మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయడం మరవకండి...



No comments